• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక మహేశ్వరం ల్యాండ్‌ విషయంలోనూ తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు.

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయ నిధిలో కొన్ని ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడు తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై సీరియస్ అయింది. వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులకు అదే ఆఖరి రోజని తెలీదు. సరదాగా ఆడుకుంటూ చిన్నారు అక్కడే ఉన్న కారులోకి ఎక్కారు. కాసేపటికే ఊపిరాడక అల్లాడిపోయారు.

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

Medchal Crime News: మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు దుండుగులు. ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశారు.

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

కల్వకోల్‌కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్‌రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, కమలాపురం పట్టణంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు యువకులపై సల్మాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..

USA: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో..



తాజా వార్తలు

మరిన్ని చదవండి