Home » Telangana » Rangareddy
దోమ మండలంలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిబాబా పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన లేగ దూడపై శనివారం రాత్రి గుర్తు తెలియని అటవీ జంతువు దాడి చేయడంతో మృతి చెందింది.
ఫిట్స్తో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్పేట్ పోలీ్సస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.
తెలంగాణ: వీసా బాలాజీ టెంపుల్గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిని చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
విద్యార్థులు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేయాడానికి కృషిచేయాలని నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగు కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు.
సెల్ఫోన్ల దొంగలను పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టెక్ మహింద్రా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ రావు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింకకు గాయాలైన సంఘటన నవాబుపేట మండలంలో జరిగింది.
మునిసిపల్ పరిధిలోని పోలీస్ కాలనీలో గురువారం రాత్రి చోరీ జరిగింది.