• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

PM Modi : పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో మోదీ సభకు భారీగా తరలిన రైతులు

PM Modi : పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో మోదీ సభకు భారీగా తరలిన రైతులు

ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.

TS NEWS: నిజామాబాద్‌ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో చిన్నారి మృతి

TS NEWS: నిజామాబాద్‌ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో చిన్నారి మృతి

జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్‌లో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది.

PM Modi: రేపు తెలంగాణలో పర్యటన

PM Modi: రేపు తెలంగాణలో పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నాడు తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.

Arvind: బీజేపీ పసుపు బోర్డు తెస్తే.. కవిత మాత్రం లిక్కర్ బోర్డు తెచ్చింది

Arvind: బీజేపీ పసుపు బోర్డు తెస్తే.. కవిత మాత్రం లిక్కర్ బోర్డు తెచ్చింది

కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.

MLC Kavitha: కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారు

MLC Kavitha: కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారు

సీఎం కేసీఆర్ 6 శాతం ఉన్నఎస్టీ (ST) రిజర్వేషన్లు 10 శాతం వరకు పెంచారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించారు.

 Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం

Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం

ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

TS NEWS: కామారెడ్డి జిల్లాలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం.. తల్లిదండ్రుల ఆందోళన

TS NEWS: కామారెడ్డి జిల్లాలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం.. తల్లిదండ్రుల ఆందోళన

జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

 Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం

Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం

కామారెడ్డి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలం, స్తంభపూర్, భైరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు.

Nizamabad Dist.: సిరికొండలో అర్ధరాత్రి  కత్తి పోట్ల కలకలం

Nizamabad Dist.: సిరికొండలో అర్ధరాత్రి కత్తి పోట్ల కలకలం

నిజామాబాద్ జిల్లా: సిరికొండలో అర్ధరాత్రి కత్తి పోట్ల కలకలం రేగింది. గత కొంత కాలంగా రేషన్ బియ్యం దందా చేస్తున్న ఆన్సర్, రహీం అనే వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. తనకు 22 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రహీంతో ఆన్సర్ గొడవ పడ్డాడు.

Sudarshan Reddy: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Sudarshan Reddy: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌(Chandrababu Naidu Illegall Arrested)పై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి(Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి