• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

Telangana Elections: భర్త సస్పెండ్‌తో భార్య రాజీనామా... కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు షాక్

Telangana Elections: భర్త సస్పెండ్‌తో భార్య రాజీనామా... కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు షాక్

ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ షాక్ తగిలింది.

CM KCR: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డాం

CM KCR: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డాం

కామారెడ్డి: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన

Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

BRS: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి నేతల రాజీనామా

BRS: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి నేతల రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరారు

 Pocharam Srinivasa Reddy : రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి

Pocharam Srinivasa Reddy : రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి

రైతుబంధు పథకాన్ని అపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వడం సరైంది కాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Speaker Pocharam Srinivasa Reddy ) అన్నారు.

 MP Arvind: ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తాం

MP Arvind: ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తాం

గజ్వేల్‌లో మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ ఓడిపోతారని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ( MP Arvind ) అన్నారు.

MLC Kavitha: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది

MLC Kavitha: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది

బీసీలకు కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అన్యాయం చేసిందని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు.

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.

BRS: యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు

BRS: యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు

కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త కౌన్సిలర్లు యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఇన్‌చార్జ్ శేరి సుభాష్‌రెడ్డితో అసంతృప్త కౌన్సిలర్స్ సమావేశమయ్యారు.

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర (Congress Vijayabheri Yatra)లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి