• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

Kamareddy Dist.: అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

Kamareddy Dist.: అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.

Nizamabad: ఆరు హత్యల కేసులో మరో ముగ్గురి అరెస్ట్

Nizamabad: ఆరు హత్యల కేసులో మరో ముగ్గురి అరెస్ట్

Telangana: జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది.

MLA Sudarshan Reddy:  నిజాం షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం  నిట్ట నిలువునా ముంచింది

MLA Sudarshan Reddy: నిజాం షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం నిట్ట నిలువునా ముంచింది

నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్ట నిలువునా కేసీఆర్ ప్రభుత్వం ముంచిందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ( MLA Sudarshan Reddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి బోధన్‌కు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

TS News: నిజామాబాద్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హతం

TS News: నిజామాబాద్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హతం

Telangana: జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇంటి కోసం స్నేహితుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.

TS NEWS: బీఆర్ఎస్ నేత షకీల్ బంధువుల రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు

TS NEWS: బీఆర్ఎస్ నేత షకీల్ బంధువుల రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakeel ) బంధువుల రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. మిల్లుల్లో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. రెండు సీజన్లో కలిపి 50732 టన్నుల ధాన్యం అప్పగించినట్లు సమాచారం.

Kamareddy: అయ్యప్ప షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

Kamareddy: అయ్యప్ప షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు.

TS News: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

TS News: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Manchryala Dist.: మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

Manchryala Dist.: మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

TS NEWS: బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయం చేస్తున్న షకీల్ అనుచరులు

TS NEWS: బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయం చేస్తున్న షకీల్ అనుచరులు

బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ( Bodhan MLA camp office ) మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఫర్నిచర్ తరలిస్తున్నారు. కార్యాలయంలోని ఏసీలు, ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, కుర్చీలు, టేబుళ్లు, వాటర్ ట్యాంక్‌లు తరలించడానికి యువకులు యత్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి