• Home » Telangana » Medak

మెదక్

పరిశ్రమ నుంచి మా గ్రామాన్ని కాపాడండి

పరిశ్రమ నుంచి మా గ్రామాన్ని కాపాడండి

మనోహరాబాద్‌, అక్టోబరు 1: ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ నుంచి గ్రామాన్ని కాపాడాలని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లి గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

వీరపాండ్య కట్ట బ్రహ్మన ధైర్య సాహసాలు స్ఫూర్తి

వీరపాండ్య కట్ట బ్రహ్మన ధైర్య సాహసాలు స్ఫూర్తి

పటాన్‌చెరు రూరల్‌, అక్టోబరు 1: బ్రిటీష్‌ పాలకుల అరాచకాలను ఎదిరించి వారి నియంతృత్వంపై కత్తి దూసిన మహాయోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మన అని కాంగ్రెస్‌ నేత నీలం మధుముదిరాజ్‌ తెలిపారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ వేదిక

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ వేదిక

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 28: పెండింగ్‌ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు.

ప్రతీ పనికో రేటు!

ప్రతీ పనికో రేటు!

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 28: విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకూ ఉమ్మడి జిల్లాలో కొందరు కార్యదర్శులు ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరసం... సాహిత్య ప్రవాహం..

మరసం... సాహిత్య ప్రవాహం..

ప్రజా ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, విప్లవ రచయితల సంఘం ఇచ్చిన ప్రేరణతో కొంతమంది కవులు, రచయితలు ఏర్పాటు చేసుకున్న సంఘమే మరసం.

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.

మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యమేల!?

మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యమేల!?

నాలుగేళ్లుగా మగ్గిపోతున్న రూ.54.37 లక్షల నిధులు 56 పనులకు గానూ 24 మాత్రమే పూర్తి

అక్రమ ఇంటి నిర్మాణంపై డీఎల్పీవో విచారణ

అక్రమ ఇంటి నిర్మాణంపై డీఎల్పీవో విచారణ

కార్యదర్శిపై చర్యలకు డీపీవోకు సిఫార్సు

టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడికి గాయాలు

టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడికి గాయాలు

శివ్వంపేట, సెప్టెంబరు 24: పంటను కోతులు, పిట్టల బెరద నుంచి రక్షించేందుకు టపాసులు కాలుస్తుండగా బాల కార్మికుడి చేతికి గాయాలయ్యాయి.

మెదక్‌ స్టేడియానికి ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారు..?: బీజేపీ

మెదక్‌ స్టేడియానికి ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారు..?: బీజేపీ

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 24: మెదక్‌ స్టేడియానికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారని, వెంటనే శిలాఫలకంపై పేరు తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి