• Home » Telangana » Medak

మెదక్

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..

మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్ - 12, నర్సాపూర్ - 3, తూప్రాన్ - 4, రామాయంపేట- 7 నామినేషన్లు వచ్చాయి

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.

సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. సదరు యువకుడికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్టాప్‌లో ఉన్న ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

Thefts Case: సంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం..

Thefts Case: సంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్‌గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా..  మహిపాల్‌ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.. మహిపాల్‌ రెడ్డి షాకింగ్ కామెంట్స్

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు..

Harish Rao: గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు

Harish Rao: గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు

చలికాలంలో ఇంట్లో ఉంటే శరీరానికి సూర్యరశ్మి అందదని.. అందువల్ల పతంగి ఎగురవేయడం చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పండుగ వేళ.. పిల్లలు, పెద్దలు అంతా బయటకు వచ్చి సాయంత్రం వరకు పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి ఎండ తగలడంతో డి విటమిన్ అందుతుందని ఆయన వివరించారు.

China Manja: గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి

China Manja: గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి

చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మాంజా కారణంగా గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి