Telangana: డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి.
Telangana: సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా ఆందోల్లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు స్వయంగా బాబు మోహన్ ప్రకటించారు.
ఈమె పేరు సున్నపు భవానీ. సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహీర్(Kohir) మండలం గురుజువాడ(Gurujuwada) అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
ఓ కలెక్టర్కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని, దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత కలెక్టర్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా లేదంటే గతంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనను ..
Telangana: మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.
సంగారెడ్డి జిల్లాలో సాగు ప్రణాళిక ఖరారు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారుల కసరత్తు
మూసీపై సీఎం రేవంత్ది గోబెల్స్ ప్రచారమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి ఇచ్చి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చి నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని కోరారు.
సిద్దిపేట నర్సాపూర్కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.