హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం(ఎస్సీ) ఒకటి. ఇది 1957లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మారేడ్ పల్లి, తిరుమల గిరి, బొల్లారం, సిక్కు గ్రామం, లోతు కుంట, కార్ఖానా, బేగంపేట, రాష్ట్రపతి రోడ్డు అనే మండలాలు ఉన్నాయి. 1957, 1962లలో బీవీ గురుమూర్తి(కాంగ్రెస్), 1967లో వీఆర్ రావు(కాంగ్రెస్), 1972లో వీ.మంకమ్మ(కాంగ్రెస్), 1978లో మచ్చేందర్ రావు(జనతా పార్టీ), 1983లో కృష్ణ(స్వతంత్రులు), 1985లో సర్వే సత్యనారాయణ(టీడీపీ), 1989లో నర్సింగ్ రావు(కాంగ్రెస్), 1994, 1999, 2004లలో సాయన్న(టీడీపీ), 2009లో శంకరరావు(కాంగ్రెస్), 2014లో సాయన్న(టీడీపీ),2018లో సాయన్న(బీఆర్ఎస్) గెలుపొందారు. సికింద్రాబాద్ లో 2018 ఎన్నికల్లో 9,10,437 ఓట్లు పోలయ్యాయి. అందులో 4,85,913 పురుషులవి, 4,24,520 మహిళా ఓట్లు ఉన్నాయి. 2018లో పోటీ ఇలా.. 2018లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జి సాయన్న గెలిచారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ 28వేల 234 తెచ్చుకోగా, సాయన్న 65 వేల 797 ఓట్లు పొందారు. బీజేపీ అభ్యర్థి గణేష్ 15 వేల 487 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2014లో కూడా సాయన్న విజయం సాధించారు.
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
---|---|---|---|---|---|
ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |