సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పఠాన్చెరు నియోజకవర్గం ఒకటి. మెదక్ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,76,724గా ఉంది. పఠాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం మండలాలు ఈ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి జాబితాను గమనిస్తే 2009-14లో టీ.నందీశ్వర్ గౌడ్ (కాంగ్రెస్), 2014-18లో గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్ఎస్), 2018-2023 వరకు గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెట్టారు. ఇక 2018లో పోటీ ఎవరెవరి మధ్య ప్రధానంగా జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే బీఆర్ఎస్ తరపున మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీపడ్డారు. మొత్తం 75.97 శాతం పోలింగ్ నమోదవ్వగా మహిపాల్ 37,699 ఓట్ల మెజారిటీని పొందారు. మహిపాల్కి 1,16,474 ఓట్లు, శ్రీనివాస్ గౌడ్కి 78,775 ఓట్లుపడ్డాయి. ఇక 2014లోనూ మహిపాల్ రెడ్డి జయకేతనం ఎగురవేశారు. రాష్ట్రం ఏర్పాడ్డాక జరిగిన ఈ ఎన్నికలలో త్రిముఖ పోరు జరిగింది. మహిపాల్కి(టీఆర్ఎస్) 73,986 ఓట్లు, ఎం. సపనాదేవ్కి (టీడీపీ) 55,100 ఓట్లు, టీ.నందీశ్వర్ గౌడ్కి (కాంగ్రెస్) 37,226 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బీజేపీ రెబల్ అభ్యర్థి అంజిరెడ్డికి 12,571 ఓట్లుపడ్డాయి. ఇక 2009 ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎం.సపనాదేవ్ మీద కేవలం 1247 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ గెలుపొం
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |