ఏఐతో పలు ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్టమన్ అన్నారు. ఏఐ ప్రభావం చూపించే రంగాల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చాట్జీపీటీతో పంచుకునే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచే చట్టబద్ధమైన రక్షణలేవీ లేవని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ చాట్స్ను బయటపెట్టాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.
ఏఐ విభాగంపై గూగుల్ కూడా పట్టుసాధిస్తోంది. ఇందుకు రుజువుగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ పలు గణాంకాలను పంచుకున్నారు. మరి ఏఐ రేసులో గూగుల్ ఎంత పురోగతి సాధించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై యూజర్లు అవగాహన పెంచుకోవాలి. మరి ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న యూపీఐ ఆధారిత సైబర్ మోసాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టెక్ ప్రపంచంలో ఆపిల్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఆపిల్కేర్ వన్ సర్వీస్ ప్లాన్ ద్వారా, వినియోగదారులు ఒక్క సబ్స్క్రిప్షన్తో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తులకు సమగ్ర రక్షణ, ప్రీమియం సపోర్ట్ పొందవచ్చు.
రెవెన్యూ శాఖలో ఏదైనా పనికి సంబంధించిన ఫైలుకు.. తొలుత తహసీల్దార్, ఆపై ఆర్డీవో స్థాయిలో ఆమోదం..
చాట్జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత క్రమంగా ట్రెండ్ మారుతోంది. అనేక మంది గూగుల్ వాడకానికి బదులుగా జీపీటీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆక్సియోస్ డేటా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లల కోసం విజ్ఞానదాయక కంటెంట్ను అందించే ప్రత్యేక చాట్బాట్ను తాము అభివృద్ధి చేస్తున్నట్టు ఎక్స్ఏఐ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. దీని పేరు బేబీ గ్రోక్ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.