• Home » YV Subbareddy

YV Subbareddy

Tirumala Laddu: టీడీపీ- వైసీపీ నేతల సవాళ్లు

Tirumala Laddu: టీడీపీ- వైసీపీ నేతల సవాళ్లు

తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి వాడారని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆ నివేదికతో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఏపీ సర్కార్‌కు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు.

YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్

YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్

Andhrapradesh: తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

YV Subba Reddy: అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..

YV Subba Reddy: అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..

అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.

YSRCP: బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?

YSRCP: బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?

సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.

Dharmana Vs YSRCP: వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన స్ట్రాంగ్ వార్నింగ్.. తంతా అంటూ..!

Dharmana Vs YSRCP: వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన స్ట్రాంగ్ వార్నింగ్.. తంతా అంటూ..!

AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.

Amaravathi: జగన్‌తో ఉంటేనే రాజకీయ మనుగడన్న వైవీ సుబ్బారెడ్డి

Amaravathi: జగన్‌తో ఉంటేనే రాజకీయ మనుగడన్న వైవీ సుబ్బారెడ్డి

సీఎం జగన్‌(CM Jagan)తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మనుగడ ఉంటుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు.

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

Andhrapradesh: హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

YV Subbareddy: రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

YV Subbareddy: రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి