Home » Yuzvendra Chahal
ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ముందు ఛాహల్, ధనశ్రీ గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు. విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టుకు ఛాహల్ వేసుకొచ్చిన బ్లాక్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ వ్యవధిని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
Dhanashree Verma: చాహల్-ధనశ్రీ డివోర్స్ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందులో రోజుకో ట్విస్ట్ వస్తోంది. ఇప్పుడు ఆర్జే మహ్వాష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
Punjab Kings: వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. లాంగ్ స్పెల్స్ వేస్తూ టచ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బ్యాట్ కూడా పట్టి భారీ షాట్లు బాదుతున్నాడు.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నట్లే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫ్యాన్స్కు మస్తు మజాను పంచుతోంది. ఈ మ్యాచ్కు సాధారణ అభిమానులతో పాటు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా భారీగా హాజరయ్యారు.
చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య కొంత కాలం క్రితం విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ వారిద్దరూ కోర్టు మెట్లెక్కారు.
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఆట కంటే వ్యక్తిగత జీవితంలోని విషయాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సతీమణి ధనశ్రీ వర్మకు విడాకులు ఇస్తున్నాడంటూ న్యూస్ చక్కర్లు కొట్టడం తెలిసిందే.
Team India: టీమిండియా ఏస్ పేసర్ అర్ష్దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. అతడు ఎందుకు సారీ చెప్పాడు? ఎవరికి క్షమాపణలు చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir: భారత క్రికెట్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు క్రికెట్ లవర్స్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్లతో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.