Home » YuvaGalamPadayatra
ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Dharmavaram YSR Congress Party) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పసుపు జెండా దెబ్బకు జగన్కి 104 జ్వరం పట్టుకుందని, ఇది టీడీపీ ఇచ్చిన షాక్ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్రకు (YuvaGalamPadayatra) వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే...
నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా, ఒక్క ఉద్యోగమైనా కల్పించావా అంటూ ముఖ్యమంత్రి జగన్ (Jagan)ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మరో మూడు నెలలు అదనపు సమయం ఇవ్వాలని
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ నాయకులు కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో
టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)కు ఉగాది సందర్భంగా మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు.
టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 49వ రోజు ప్రారంభమైంది.
అనంతపురం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 49వ రోజు మంగళవారం ప్రారంభమైంది.
యువగళం దెబ్బకు సీఎం జగన్ (CM Jagan) మైండ్ బ్లాంక్ అయిందని, ఆయనకు భయాన్ని పరిచయం చేశామని టీడీపీ నేత లోకేష్ (NaraLokesh) ప్రకటించారు.