• Home » YuvaGalamLokesh

YuvaGalamLokesh

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.

Nara Lokesh: జగన్ పాలనలో గిరిజనులపై దాడులు పెరిగాయి

Nara Lokesh: జగన్ పాలనలో గిరిజనులపై దాడులు పెరిగాయి

గిరిజనులను జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.

Lokesh Yatra : యువగళం @ 200

Lokesh Yatra : యువగళం @ 200

చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన లోకేశ్‌ పాదయాత్ర గురువారం 200 రోజుల మైలురాయిని చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆయన ఈ ...

YuvaGalam: 198వ రోజుకు లోకేశ్ పాదయాత్ర.. యువనేతకు వినతిపత్రం ఇచ్చిన తీగలవంచ గ్రామస్తులు

YuvaGalam: 198వ రోజుకు లోకేశ్ పాదయాత్ర.. యువనేతకు వినతిపత్రం ఇచ్చిన తీగలవంచ గ్రామస్తులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. మంగళవారం జిల్లాలోని చింతలపూడి మండలం తీగలవంచ విడిది కేంద్రం నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు.

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

 Lokesh : జగన్‌ను సాగనంపుదాం

Lokesh : జగన్‌ను సాగనంపుదాం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం 193వ రోజు కృష్ణా జిల్లాలో యువగళం

TDP: లోకేష్ పాదయాత్రలో భద్రతా వైపల్యం

TDP: లోకేష్ పాదయాత్రలో భద్రతా వైపల్యం

విజయవాడలోని గన్నవరం(Gannavaram)లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) కొనసాగుతోంది.

Yuvagalam Padayatra : నిర్విరామంగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్

Yuvagalam Padayatra : నిర్విరామంగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 190 వ రోజుకు చేరుకుంది. నిన్నటి నుంచి లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగనుంది.

Lokesh YuvaGalam: కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లపై టీడీపీ నేతల సమావేశం

Lokesh YuvaGalam: కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లపై టీడీపీ నేతల సమావేశం

ఈనెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి