Home » YuvaGalamLokesh
యువగళం (Yuvagalam) దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయిందని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ఎద్దేవాచేశారు. యువగళం పాదయాత్ర
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళవారం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది.
సీఎం జగన్ (CM Jagan)కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులు పడే కష్టాల గురించి పట్టించుకోవడం మానేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలతో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? కనీసం ప్రశాంతంగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి ..
ప్యాపిలి (Papilio)లో టీడీపీ నేత లోకేశ్కు స్థానికుల ఘనస్వాగతం పలికారు. నారా లోకేశ్ (Nara Lokesh)ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే.. జగన్ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అందులో 27 దళితులకు చెందినవే
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది.