Home » Yuvagalam Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర భవిష్యత్ తరాల్లో ఒక చరిత్రగా నిలవబోతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు
టీడీపీ నేత నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 1000 కి.మీ. మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణం..
బెంజి మంత్రి (Minister Jayaram) జయరాం గారూ... నేను మిమల్ని నేరుగా అడుగుతున్నా.. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది.
డీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆదోని టౌన్లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దూసుకెళ్తున్నారు. లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.
యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం76 వ రోజుకి చేరుకుంది. నేడు ఆలూరు సెగ్మెంట్ నుంచి ఆదోని సెగ్మెంట్లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.