Home » Yuvagalam Padayatra
కర్నూలు పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా నేడు కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్న కర్నూలులోని పాతబస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటించాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోటీసులు అక్కడకు చేరుకుని హఫీజ్ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు.
కర్నూలు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు పన్నుతోంది.
కర్నూలు నేడు జనసంద్రంగా మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుంది. దీంతో కర్నూలు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురంలో జరుగుతోంది. నేడు మార్కాపురం గ్రామస్తులు లోకేష్ను కలిసి తమ సమస్యలను వివరించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది.
దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.