• Home » YS Viveka

YS Viveka

Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

YS Viveka: రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

YS Viveka: రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

YS Viveka: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడే ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వాచ్‌మెన్ రంగయ్య మృతి అనుమానాస్పందమని స్పష్టం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

సాక్షులు ఎందుకు చనిపోతున్నారు.. వివేకా కేసులో అసలేం జరుగుతోంది..

సాక్షులు ఎందుకు చనిపోతున్నారు.. వివేకా కేసులో అసలేం జరుగుతోంది..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరేళ్లుగా కొనసాగుతున్న సమయంలో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాచ్‌మన్ రంగన్న బుధవారం మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది.

Watchman Ranganna Wife: నా భర్త మృతిపై పలు అనుమానాలు.. రంగన్న భార్య షాకింగ్ కామెంట్స్

Watchman Ranganna Wife: నా భర్త మృతిపై పలు అనుమానాలు.. రంగన్న భార్య షాకింగ్ కామెంట్స్

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతిచెందారు.అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.

Viveka Case: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Viveka Case: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Telangana Highcourt: వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు.

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

AP Politics: జగన్ బంధువులకు నోటీసులు.. ఆ కేసులో విచారణకు పిలుపు

జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో ..

YS Viveka Murder Case:వివేకా కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జగన్.. అసలు కారణం అదేనా..

YS Viveka Murder Case:వివేకా కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జగన్.. అసలు కారణం అదేనా..

నిందితులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా మాజీ సీఎం జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు చూశాము. దర్యాప్తు సంస్థల అధికారుల నైతికతను..

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

అధికారం ఉందనే అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్‌కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసులో ఊహించని ట్విస్ట్

YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసులో ఊహించని ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది..

AB Venkateswara Rao: ఒక కేసు తేలితే.. మరో కేసు పెట్టారు.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం

AB Venkateswara Rao: ఒక కేసు తేలితే.. మరో కేసు పెట్టారు.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం

వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెతకాలని... అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానని తెలిపారు. ఆ రోజు పూర్తి ఆధారాలు సేకరించలేదని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి