Home » YS Viveka
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. ఆయన పులివెందుల దారి పట్టారు. తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు.
వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27న జగన్ హస్తినలో పర్యటించనున్నట్లు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వెలువడింది...
అవినాష్.. అవినాష్.. ఇవాళ ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) మంగళవారం రోజే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి...
పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ (CBI Enquiry) విషయంలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణకు నాలుగు రోజుల సమయం కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాసిన లేఖను సీబీఐ రిజెక్ట్ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి (MP YS Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా..