• Home » YS Viveka

YS Viveka

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .

Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.

Viveka Case: వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. ఏబీఎన్‌కు కొత్త విషయాలు వెల్లడి

Viveka Case: వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. ఏబీఎన్‌కు కొత్త విషయాలు వెల్లడి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారని సంచలన విషయాన్ని వెల్లడించాడు.

Raghurama Krishnaraju : రూ.1500 కోట్ల కాంట్రాక్టుల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన రఘురామ

Raghurama Krishnaraju : రూ.1500 కోట్ల కాంట్రాక్టుల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన రఘురామ

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

YS Viveka Case: అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు

YS Viveka Case: అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జూన్ 30కి వాయిదా

Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జూన్ 30కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.

Avinash Reddy : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. తన కేసును తానే వాదించుకున్న సునీత

Avinash Reddy : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. తన కేసును తానే వాదించుకున్న సునీత

నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. త‌దుప‌రి విచార‌ణ 19కి వాయిదా పడింది. సీనియ‌ర్ల లాయ‌ర్ల వాద‌న‌ల‌ను విన‌బోమ‌ని కోర్టు చెప్పడం వ‌ల్ల త‌న కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియ‌ర్ లాయ‌ర్ల వాద‌న‌లు విన‌నందున సీబీఐకి నోటీసులు జారీచేసే విష‌యాన్ని ధ‌ర్మాస‌నం ప‌ట్టించుకోలేదు. అద‌న‌పు డాక్యుమెంట్లు దాఖ‌లు చేయ‌డానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవ‌కాశం ఇచ్చింది.

Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో అనుమానితుడికి సీబీఐ నోటీసులు, అవినాశ్‌తో పాటు విచారణ

Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో అనుమానితుడికి సీబీఐ నోటీసులు, అవినాశ్‌తో పాటు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Viveka Case: ఏడు గంటల పాటు అవినాశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా

Viveka Case: ఏడు గంటల పాటు అవినాశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది.

కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఆయనను 4 గంటలుగా సీబీఐ విచారిస్తోంది. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్‌తో పాటు పలు విషయాలపై మీడియా ఆయన్ను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజు ఎర్ర గంగి రెడ్డి చేసిన కాల్స్‌పై సీబీఐ విచారణ నిర్వహిస్తోందని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి