• Home » YS Viveka

YS Viveka

YS Viveka Case: అవినాష్‌ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

YS Viveka Case: అవినాష్‌ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసు‌లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.

Viveka Murder Case : ఎంపీ అవినాష్‌కు జూలై-18 టెన్షన్.. సుప్రీంకోర్టులో ఏం తేలుతుందో..!?

Viveka Murder Case : ఎంపీ అవినాష్‌కు జూలై-18 టెన్షన్.. సుప్రీంకోర్టులో ఏం తేలుతుందో..!?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌కు సమన్లు.. ఏం జరుగుతుందో ఏమో..!?

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌కు సమన్లు.. ఏం జరుగుతుందో ఏమో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..

CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 14కు వాయిదా

CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 14కు వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో వాయిదా పడింది.

Viveka Murder Case : సీబీఐ చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపిన కోర్టు

Viveka Murder Case : సీబీఐ చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపిన కోర్టు

వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది.

Viveka Case : వివేకా కేసులో కీలక పరిణామం.. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

Viveka Case : వివేకా కేసులో కీలక పరిణామం.. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏ9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

Viveka Case : గొంతు పెంచి వాదిస్తే ప్రయోజనం ఉండదంటూ వివేకా పీఏ న్యాయవాదిపై జడ్జి ఫైర్

Viveka Case : గొంతు పెంచి వాదిస్తే ప్రయోజనం ఉండదంటూ వివేకా పీఏ న్యాయవాదిపై జడ్జి ఫైర్

వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .

Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి