Home » ys viveka murder case
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు.
కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్రెడ్డి విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి )YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. .
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ తీగ లాగి దాదాపు డొంకను కదిలించేశారు. ఇక విచారణల పర్వం పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు సార్లు అధికారులు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిJagan Mohan Reddyపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరదాలు లేకుండా సీఎం జగన్రెడ్డి బయటకు రావాలని లోకేష్ డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister of AP Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.