Home » YS Vijayamma
గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎ్సఆర్ సతీమణి విజయలక్ష్మి.. ఈ సారి తెలంగాణలో తన
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (SharmilaReddy), వైఎస్ విజయమ్మ (YS Vijayamma) ఇడుపులపాయకు చేరుకున్నారు.
వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 8 వతేది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, భార్య విజయమ్మ 7వ తేదీ రాత్రికి ఇడుపులపాయ చేరుకోనున్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా?.. ప్రశ్నించే గొంతుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. నేడు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో ములాఖాత్ తర్వాత చంచల్ గూడ జైలు వద్ద విజయలక్ష్మి మాట్లాడుతూ..
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు.
నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) విచారణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. వివేకా కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే..
ఖమ్మం జిల్లా (Khammam) కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) ఏ పార్టీలో చేరతారు..? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు..?