• Home » YS Sharmila

YS Sharmila

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్టు సమాచారం.

 Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్‌ ‘నిఘా’ వేసినట్లు తేలింది.

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.

YS Sharmila: ఏడాది పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు

YS Sharmila: ఏడాది పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు

జగన్‌ ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపితే... ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది. ఆయన ఏడాది పాలనంతా 3డీ గ్రాఫిక్స్‌ మాయాజాలమే....

YS Sharmila: జగన్‌ దగ్గర సొంత చెల్లికే  మర్యాద లేదు

YS Sharmila: జగన్‌ దగ్గర సొంత చెల్లికే మర్యాద లేదు

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

YS Sharmila:  చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.

భారతీరెడ్డి, జగన్‌ క్షమాపణ చెప్పాలి: షర్మిల

భారతీరెడ్డి, జగన్‌ క్షమాపణ చెప్పాలి: షర్మిల

అమరావతి వేశ్యల రాజధాని అనే కామెంట్స్‌పై మహిళలకు భారతి రెడ్డి, జగన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రుల రాజధాని అమరావతి...

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

Telangana Formation Day: తెలుగువారు సమున్నతంగా ఎదగాలి

Telangana Formation Day: తెలుగువారు సమున్నతంగా ఎదగాలి

తెలుగువారు సమున్నతంగా ఎదగాలని సీఎం చంద్రబాబు, తెలంగాణ 11వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించి అభివృద్ధి కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి