Home » YS Sharmila
వైఎస్ షర్మిల బోరున విలపించారు. అన్న జగన్ చేసిన మోసాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ తన క్యాడర్తో తనపై అడ్డమైన కామెంట్స్ చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల..
ఆస్తుల వివాదంపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆస్తుల వివాదంపై తన తల్లి విజయమ్మ స్పందిస్తారని షర్మిల ప్రకటించారు. ఇప్పుడిప్పుడే ప్రజలు..
వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన అన్నివ్యాపారాలూ కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానవాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని, అమ్మ కూడా కనీసం వెయ్యిసార్లు ఇదే విషయం చెప్పారని వారి కుమార్తె,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ అభిమానులకు సంచలన లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆమె.. అందులో సంచలన విషయాలు వెల్లడించారు.
Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు.
ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్ జగన్పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
రాజకీయంగా సరెండర్ చేసుకోవడానికి జగన్ సొంత తల్లి, చెల్లినే బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.