• Home » YS Sharmila

YS Sharmila

RoJa: అదానీ స్కాం.. వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

RoJa: అదానీ స్కాం.. వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

రాజ్యాంగాన్ని వైసీపీ అగౌరవపరుస్తోంది

రాజ్యాంగాన్ని వైసీపీ అగౌరవపరుస్తోంది

అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

YS Sharmila : వారు రాజీనామా చేయాలి.. షర్మిల సవాల్

YS Sharmila : వారు రాజీనామా చేయాలి.. షర్మిల సవాల్

బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Sharmila : అదానీతో ఒక్క డీల్‌లోనే 1,750 కోట్లు

Sharmila : అదానీతో ఒక్క డీల్‌లోనే 1,750 కోట్లు

‘అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది.

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల

కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

పెద్ద దర్గాను దర్శించుకున్న వైఎస్‌ షర్మిల

పెద్ద దర్గాను దర్శించుకున్న వైఎస్‌ షర్మిల

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి