• Home » YS Sharmila

YS Sharmila

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మంగళవారం అమరావతిలో జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన ఏపీని పోర్టుల హబ్‍గా మార్చే పాలసీలు తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీనిపై వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సంధించింది.

జగన్‌ ప్రభుత్వంలో 48 వేలకోట్ల రేషన్‌ దోపిడీ

జగన్‌ ప్రభుత్వంలో 48 వేలకోట్ల రేషన్‌ దోపిడీ

ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని రేషన్‌ బియ్యం మాఫియాగా గత జగన్‌ ప్రభుత్వం మార్చేసిందని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

 YS Sharmila  : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

YS Sharmila : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్‌ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.

RoJa: అదానీ స్కాం.. వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

RoJa: అదానీ స్కాం.. వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

రాజ్యాంగాన్ని వైసీపీ అగౌరవపరుస్తోంది

రాజ్యాంగాన్ని వైసీపీ అగౌరవపరుస్తోంది

అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

YS Sharmila : వారు రాజీనామా చేయాలి.. షర్మిల సవాల్

YS Sharmila : వారు రాజీనామా చేయాలి.. షర్మిల సవాల్

బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

YS Sharmila: జగన్‌ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి

అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి