• Home » YS Rajasekhara Reddy

YS Rajasekhara Reddy

YS Jagan: తల్లీచెల్లి మోసం చేశారు

YS Jagan: తల్లీచెల్లి మోసం చేశారు

ప్రైవేట్‌ కంపెనీ సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల బదిలీపై జగన్‌ తీవ్ర ఆరోపణలు. తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసినట్లు చెప్పారు

Paritala Sunitha: పరిటాల రవి హత్య కేసు.. జగన్‌పై పరిటాల సునీత సంచలన ఆరోపణలు

Paritala Sunitha: పరిటాల రవి హత్య కేసు.. జగన్‌పై పరిటాల సునీత సంచలన ఆరోపణలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...

జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్‌

జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్‌

రాజశేఖర్‌రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన..

YS Vijayamma: పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

YS Vijayamma: పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

Visakhapatnam: వైసీపీ నేతల అత్యుత్సాహం.. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు..

Visakhapatnam: వైసీపీ నేతల అత్యుత్సాహం.. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు..

ప్రశాంతంగా ఉన్న చోట వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డుతున్నారా అంటే విశాఖలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి