Home » YS Jagan
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుంది. ఇప్పటికే ఆయన చేస్తున్న ఈ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న వేళ.. పోలీసులు ఆరా తీస్తున్నారు.
మాజీసీఎం జగన్ అడ్డా కడప గడ్డ ఇప్పుడు టిడిపికి అడ్డాగా మారిందా.. కడప గడ్డపై టిడిపి మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డి జడుసుకున్నాడా.. వైయస్ కుటుంబ రాజకీయ కోట కడప గడ్డ ఇక టిడిపి కోటగా మారుతుందేమో అని జగన్ రెడ్డి భయందోళనకు గురవుతున్నాడా.. కడప వైసీపీ నేతల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ సెటైర్లు విసిరారు నారా లోకేష్. ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ జగన్ చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు లోకేష్. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు.
YCP: 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో...
YS Jagan: వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
అబ్బే.. వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి, నేటికీ.. ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు!
లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా విచారణ కోరాలని మాజీ సీఎం జగన్కు షర్మిలా సవాల్ చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసాలతో నడిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 3.8శాతం మాత్రమే గ్రోత్ కనిపిస్తోందన్నారు.
వలంటీర్ల శిక్షణ పేరిట రామ్ ఇన్ఫోకు రూ.274 కోట్ల చెల్లింపులు జరిపిన జగన్ సర్కారు, అసలు శిక్షణ ఇచ్చిందని వలంటీర్లు却 ఐప్యాక్ సంస్థే అని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు రాజకీయ ప్రయోజనాలకు మళ్లించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి
జెడ్ప్లస్ భద్రత పునరుద్ధరణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కేంద్ర హోంశాఖతోపాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది