Home » YS Bharathi
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) విచారణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. వివేకా కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత నారాసుర రక్తచరిత్ర అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన ‘‘అసాక్షి’’ పత్రికలో విషప్రచారం చేశారని ...
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ ఫిటిషన్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
వివేకా హత్య కేసు నుంచి తన కుటుంబీకులు బయటపడకపోతే మున్ముందు తాను తీవ్ర పరిణామాలు, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని..
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తోంది.
జగన్ (CM Jagan), వైసీపీ నేతలు, వైఎస్ భారతిపై (YS Bharti) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నేడు సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరొకరిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేత లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.