• Home » Yogi Adityanath

Yogi Adityanath

Mahakumbh Fire: మహాకుంభమేళా ప్రమాదస్థలికి యోగి

Mahakumbh Fire: మహాకుంభమేళా ప్రమాదస్థలికి యోగి

గీతాప్రెస్‌కు చెందిన సెక్టార్ 19లో ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.

Mahakumbh: 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు

Mahakumbh: 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు

పుష్కరాల తొలిరోజైన సోమవారంనాడు 1.75 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించగా, మంగళవారం మధ్యాహ్నం వరకూ మరో 1.38 కోట్ల మంది పాల్గొన్నారు.

Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి

Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి

సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ వంటి నేత‌ల నోట వెలువ‌డిన ప‌దాలు జ‌నాన్ని ఉత్సాహ‌ప‌రిచాయి.

Akhilesh Yadav: యోగి అధికారిక నివాసం కింద 'శివలింగం'

Akhilesh Yadav: యోగి అధికారిక నివాసం కింద 'శివలింగం'

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.

 Yogi Adityanath: ఔరంగజేబు వారసులపై యోగి సంచలన వ్యాఖ్యలు

Yogi Adityanath: ఔరంగజేబు వారసులపై యోగి సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ నాగరికతను పరిరక్షించాలంటే సనాతన ధర్మం, విలువలను కాపాడాలని యోగి హితవు పలికారు. పురాతనకాలం రుషులు వసుధైక కుటుంబానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన

ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగనున్న మహాకుంభ మేళా కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఈ మేళా ఆధ్యాత్మిక, గ్రాండ్‌గా ఉండటమే కాదు, డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈసారి మేళా ఎప్పటి నుంచి మొదలవుతుంది, స్పెషల్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు

Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు మాట్లాడుతూ, సంభాల్ అల్లర్ల చరిత్ర తెలుసుకోవాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలన్నారు. అప్పటి నుంచి చూస్తే 1974లో 184 మంది హిందువులను సజీవదహనం చేశారని అన్నారు.

Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత

Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత

రసూలాబాద్ ఘాట్‌‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి