• Home » Yogi Adityanath

Yogi Adityanath

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన

Maha Kumbh Mela 2025: జోరందుకున్న మహాకుంభ మేళా 2025.. ఈసారి టెక్నాలజీతో కూడిన

ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగనున్న మహాకుంభ మేళా కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఈ మేళా ఆధ్యాత్మిక, గ్రాండ్‌గా ఉండటమే కాదు, డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈసారి మేళా ఎప్పటి నుంచి మొదలవుతుంది, స్పెషల్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు

Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు మాట్లాడుతూ, సంభాల్ అల్లర్ల చరిత్ర తెలుసుకోవాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలన్నారు. అప్పటి నుంచి చూస్తే 1974లో 184 మంది హిందువులను సజీవదహనం చేశారని అన్నారు.

Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత

Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత

రసూలాబాద్ ఘాట్‌‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.

Yogi Adityanath: బుల్డోజర్ సిద్ధంగా ఉంది.. యోగి నోట మళ్లీ అదేమాట

Yogi Adityanath: బుల్డోజర్ సిద్ధంగా ఉంది.. యోగి నోట మళ్లీ అదేమాట

కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్‌దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.

Yogi Adityanath: కుటుంబ త్యాగాలు ఖర్గేకు గుర్తులేవా?.. సూటిగా ప్రశ్నించిన యోగి

Yogi Adityanath: కుటుంబ త్యాగాలు ఖర్గేకు గుర్తులేవా?.. సూటిగా ప్రశ్నించిన యోగి

దేశ భవిష్యత్తును నిర్ణయించే కొన్ని ఎన్నికలు చాలా కీలకమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1946లో కూడా దేశభవిష్యత్తును మార్చే ఎన్నికలు జరిగాయని, అధికారదాహంతో 'ముస్లిం గ్యాంగ్' ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ దేశప్రజలను వంచించిందని, ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు.

Yogi Adityanath: ముంబై పోలీసులకు బెదిరింపు.. అరెస్ట్

Yogi Adityanath: ముంబై పోలీసులకు బెదిరింపు.. అరెస్ట్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు.

Ayodhya Deepotsav 2024: అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం.. 25 లక్షల పైగా దీపాలతో గిన్నిస్ రికార్డు

Ayodhya Deepotsav 2024: అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం.. 25 లక్షల పైగా దీపాలతో గిన్నిస్ రికార్డు

అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది.

Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్

Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్

దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.

Bahraich Violence: యూపీలో చెలరేగిన హింస.. ఆసుపత్రి, దుకాణాలు దగ్ధం

Bahraich Violence: యూపీలో చెలరేగిన హింస.. ఆసుపత్రి, దుకాణాలు దగ్ధం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి