Home » Yennam Srinivas Reddy
తమకు రాజకీయాలం కంటే అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (MLA Yennam Srinivasa Reddy) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
బీజేపీ(BJP) పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక యెన్నం శ్రీనివాసరెడ్డి ( Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపార్టీలో చేరబోతున్నారే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు.
బీజేపీ(BJP)లో వరుసగా సస్పెన్షన్లు(Suspensions) చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి (Yennam Srinivas Reddy)సస్పెన్షన్కు గురయ్యారు.
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్లు షురూ చేసేశారు..