• Home » YCP

YCP

Jogi Ramesh: జోగి రమేష్ ఓవరాక్షన్.. 14 మంది వైసీపీ నేతలపై కేసు..

Jogi Ramesh: జోగి రమేష్ ఓవరాక్షన్.. 14 మంది వైసీపీ నేతలపై కేసు..

నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Buddha Venkanna On YCP Leaders: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు..

Buddha Venkanna On YCP Leaders: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు..

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు.

AP Liquor Scam Update: లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

AP Liquor Scam Update: లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసింది.

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Minister Atchannaidu: ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు

Minister Atchannaidu: ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.

Nandigama YCP Protest: నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు

Nandigama YCP Protest: నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

AP Liquor Scam: మద్యం కుంభకోణంపై వైసీపీ కొత్త రాగం.. మిథున్ రెడ్డి కి అత్తగారిల్లులా జైలు!

AP Liquor Scam: మద్యం కుంభకోణంపై వైసీపీ కొత్త రాగం.. మిథున్ రెడ్డి కి అత్తగారిల్లులా జైలు!

క్కర్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖత్‌లో కలిసిన పలువురు నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గమనించాలి. ఫించన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి ప్రతి నెలా టంచన్‌గా అందిస్తోంది. అయినా సరిగా ఇవ్వడం లేదని, కొన్ని వేల పింఛన్లు తొలగించారని వైసీపీ నేతలు విమర్శించడం వారి దుర్భుద్ధికి నిదర్శనం..

AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు బెయిల్

AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

AP News: వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..

AP News: వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..

రాయదుర్గంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్‌ ఇచ్చారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సహా ఐదుగురు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు.

CM Chandrababu comments on YCP: అదొక ఫేక్ పార్టీ.. ఆ మాట అన్నది అందుకే..

CM Chandrababu comments on YCP: అదొక ఫేక్ పార్టీ.. ఆ మాట అన్నది అందుకే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఒక ఫేక్ పార్టీ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి