Home » YCP
జగన్రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు.
వస్త్ర దుకాణంపై దాడి కేసులో గుడివాడ కోర్టు మాజీ మంత్రి కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి కారణమైన జగన్ వాహనానికి రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు చేశారు.
వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
గ్రావెల్ కుంభకోణం కేసుకు సంబంధించి రెండో రోజు గురువారం విచారణలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమం అందించామని ఎవరైనా చెబితే కూటమి నాయకులు చర్చకు సిద్ధమని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు.
రైతులకు వ్యవసాయ పరికరాలు అందించే టెండర్ల కాంట్రాక్టును రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న ఎస్పీవై రెడ్డి సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ ఆగ్రోస్ తహతహలాడుతోంది.
పర్యటనల పేరుతో జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై నిషేధం విధించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జగన్ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు.. ఈ ఘటనలో జగన్, ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
లిక్కర్ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసును వైసీపీ యువనేత బేఖాతరు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించారని, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(ఏ-39) సిట్ విచారణకు డుమ్మా కొట్టారు.