• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

TS News: హాస్టల్ గదిలో విద్యార్థినుల ఆత్మహత్య

TS News: హాస్టల్ గదిలో విద్యార్థినుల ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరిపట్టణంలోని గల్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

 Ts News: సాక్ష్యం చెప్పకుంటే రూ.కోటి ఇస్తామని ప్రలోభాలు.. ఏం జరిగిందంటే..?

Ts News: సాక్ష్యం చెప్పకుంటే రూ.కోటి ఇస్తామని ప్రలోభాలు.. ఏం జరిగిందంటే..?

భువనగిరి జిల్లా మోట కొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదగిరి గౌడ్ 2013లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సాక్ష్యం చెప్పకుంటే రూ. కోటి ఇస్తామని ఆఫర్ చేశారు.

 Sarees: నకిలీ ప్రింట్‌తో చీరలు, ఇక్కత్ పేరుతో మోసం.. భూదాన్ పోచంపల్లిలో రైడ్స్

Sarees: నకిలీ ప్రింట్‌తో చీరలు, ఇక్కత్ పేరుతో మోసం.. భూదాన్ పోచంపల్లిలో రైడ్స్

ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని షాపులు నకిలీ ఇక్కత్ చీరలు, నకిలీ ప్రింటెడ్ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

Telangana: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

Komatireddy: నల్లగొండలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Komatireddy: నల్లగొండలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయన్నారు.

 Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల రద్దీ

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.

Komatireddy venkatreddy: అది రుణమాఫీ కాదు వడ్డీమాఫీ మాత్రమే

Komatireddy venkatreddy: అది రుణమాఫీ కాదు వడ్డీమాఫీ మాత్రమే

ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Minister KTR: చేనేత రుణమాఫీపై మంత్రి కేటీఆర్ తీపికబురు?

Minister KTR: చేనేత రుణమాఫీపై మంత్రి కేటీఆర్ తీపికబురు?

చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ మంచి తీపికబురును అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి