Home » Xiaomi
చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కారు ధర ఎంత ఉంటుందో కంపెనీ సీఈఓ లీక్ చేశారు. ఆ రేటు, కారు సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi ఇటీవల భారత్లో షియామీ(Xiaomi) 14 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ సిరీస్ 12GB RAM, 512GB స్టోరేజ్తో రూ.69,999 ధరతో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో పనిచేస్తుంది.
ప్రపంచ మార్కెట్లో దిగ్గజ ఫోన్ కంపెనీలలో ఒకటైన పోకో బ్రాండ్ తన కొత్త సిరీస్ మొబైల్స్ ని త్వరలో అందుబాటులోకి తేనుంది. జనవరి 11న పోకో ఎక్స్ 6 సిరీస్ విడుదల చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
రెడ్ మీ(Xiaomi) ఇండియన్ యూజర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దాని తదుపరి బ్రాండ్ అయిన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ని భారత్ లో విడుదల చేసే తేదీని ప్రకటించింది.
అమెజాన్(Amazon) తో కలిసి షియామీ(Xiaomi) భారత్(India) లో కొత్త స్మార్ట్(Smart TV) టీవీని లాంచ్ చేసింది. అదే Fire TV OS - ఆధారిత రెడ్ మీ స్మార్ట్ టీవీ 4K. ఇందులో విభిన్నమైన ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
చైనీస్ మొబైల్ మేకర్ షావోమి (Xiaomi) ‘రెడ్మి నోట్12’ (Redmi Note 12 Series) సిరీస్లో
చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ తాజాగా ‘13 ప్రొ’(Xiaomi 13 Pro)ను విడుదల చేసింది
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి.
రెండ్మీ నోట్ 12 ప్రొ, ప్రొ ప్లస్ల మధ్య తేడా మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ మాత్రమే. వీటితోపాటు వినియోగదారులను
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ కార్ప్ (1810.HK) భారత్లో తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసింది. నాలుగేళ్ల క్రితం