Home » Wife and Husband Relationship
భార్యాభర్తల బంధం వికటిస్తే చాలా భారం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఒకరినొకరు భరించలేక విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకులు ఇచ్చాక కూడా ఆ భర్త భార్య మీద పగపెట్టుకున్నాడు. పక్కాగా ప్లాన్ చేసి భార్యను ఏడిపించాడు.
భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు అన్నీ నిప్పుమీద నీళ్ళు చిలకరించినట్టు తొందరగా సద్దుమణుగుతాయి. కానీ ఈ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఏకంగా 17మంది
కొత్త దంపతులిద్దర్నీ శోభనం గదిలోకి పంపించి అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారిసరేకి
పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలవాలనే తపనతోనే పాల్గొంటారు. కానీ ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఓ మహిళ అందాల పోటీలో పాల్గొంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె విజేత కాలేదు. దీంతో ఆమె భర్తకు కోపమొచ్చింది. 'విజేత అయిన మహిళ నా భార్యకంటే అందంగా ఉందా'అంటూ..
అత్తారింటికి వెళ్ళిన రెండవ రోజే అమ్మాయి వరుడి ఇంటి నుండి మాయం అయింది. దీంతో నా భార్య డబ్బు నగలతో సహా పారిపోయిందంటూ నూతన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది.
పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ కోసం స్టేషన్కు వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అసలేం జరిగిందో
మూడుముళ్ళ బంధంతో తనవెంట వచ్చి తనను పసిబిడ్డలా చూసుకున్న భార్య చనిపోయాక ఓ తాతగారి పరిస్థితి చాలా ధీనంగా మారింది. భార్య ఫోటోలు పట్టుకుని ఆయన చేస్తున్న పని చూస్తే
అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే ఏ మగాడికైనా ఇంకేం కావాలి. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాఫీగా సాగిపోతుంది సంసారం. ఇటీవల
హైదరాబాద్ అంబర్పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి, సంవత్సరం క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉంటున్నారు. అయితే..
భార్యాభర్తలు సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్ళారు. చూశాక వారు చేస్తున్న పనిని థియేటర్ లో ఉన్న ఒకరు చాటుగా వీడియో తీశారు. ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో..