• Home » West Bengal

West Bengal

 బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్‌ కోరాలని వారికి సూచించారు.

ఎన్నికల రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లు సీజ్

ఎన్నికల రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లు సీజ్

తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Tamil Nadu Election 2026 LIVE: తమిళనాడు ఎన్నికలు.. ప్రత్యక్షప్రసారం

Tamil Nadu Election 2026 LIVE: తమిళనాడు ఎన్నికలు.. ప్రత్యక్షప్రసారం

తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మెుత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా

తమిళనాడు, బెంగాల్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్‌.. ఎంత పోలింగ్ నమోదైందంటే?

తమిళనాడు, బెంగాల్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్‌.. ఎంత పోలింగ్ నమోదైందంటే?

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడులో 84.8 శాతం, పశ్చిమ బెంగాల్‌లో తొలిదశలో 91.95 శాతం పోలింగ్ నమోదైంది.

ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. మే 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్‌ హార్బర్‌ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్‌ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.

కౌంటింగ్‌కు కేంద్ర సిబ్బంది‌.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో టీఎంసీ పిటిషన్

కౌంటింగ్‌కు కేంద్ర సిబ్బంది‌.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో టీఎంసీ పిటిషన్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్‌ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి