Home » Water Polo
యాడికి మండలంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. నంద్యాల జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొండలపై నుంచి ...
మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మె...
Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో అవినీతిపై సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టినట్లుగానే వాటర్షెడ్ పనులపై కూడా ఈ తనిఖీలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.
ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..
నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సోద రుడు డాక్టర్ లక్ష్మిప్రసాద్రెడ్డి తెలిపారు.
నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.
కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది.
జల్జీవన్ మిషన్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కనెక్షన్లను నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్రెడ్డి తెలిపారు.