Home » Washington D.C.
అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్లో శనివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.
అమెరికా అఽధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జో బైడెన్ తన మద్దతుదారుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. సుమారు రూ.720 కోట్ల(90 మిలియన్ డాలర్లు) మేరకు ఎన్నికల విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు తాజాగా వెనక్కి తగ్గారు.
భారత్తోపాటు.. 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ‘కిరాయి స్పైవేర్’ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.
ప్లాస్టిక్ భూతం సర్వవ్యాప్తమైపోయింది. చివరికి మన శరీరంలోకీ వ్యాపించింది. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) మనిషి దేహంలోని అన్ని అవయవాలను ఆక్రమించేస్తున్నాయి.
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్ని ప్రచురించారు.
అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్హౌ్సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ కందుల(20) అంగీకరించాడు.
అయోధ్య(Ayodya Ram Mandir) రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్రన్ హైస్కూల్లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.