• Home » Warangal

Warangal

Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి

Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి

Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Maoist Letter: కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి.. మావోల లేఖ

Maoist Letter: కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి.. మావోల లేఖ

Maoist Letter: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

HarishRao: కాంగ్రెస్ 420 దుర్మార్గపు హామీలతో మోసం చేసింది.. హరీష్‌రావు విసుర్లు

HarishRao: కాంగ్రెస్ 420 దుర్మార్గపు హామీలతో మోసం చేసింది.. హరీష్‌రావు విసుర్లు

HarishRao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని హరీష్‌రావు చెప్పారు.

Maoists: కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సల్స్‌ కాల్చివేత

Maoists: కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సల్స్‌ కాల్చివేత

కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి.

IG Chandrasekhar: ఆ ఆపరేషన్‌తో తెలంగాణకు సంబంధం లేదు

IG Chandrasekhar: ఆ ఆపరేషన్‌తో తెలంగాణకు సంబంధం లేదు

IG Chandrasekhar Reddy: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు అక్కడి ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని తెలిపారు.

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి

MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి

వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. అలాగే.. జోన్‌ పరిధిలో కీలకమైన కాజీపేట జంక్షన్‌ ప్రాముఖ్యతను తగ్గకుండా చూడాలని కోరారు.

Civil Services Exam: సివిల్స్‌లో వరంగల్‌

Civil Services Exam: సివిల్స్‌లో వరంగల్‌

ఎప్పటిలాగానే సివిల్స్‌ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్‌-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా..

Jayasimha Reddy: రైతులకు సేవ చేసేందుకే..

Jayasimha Reddy: రైతులకు సేవ చేసేందుకే..

ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త అయిన రావుల ఉమారెడ్డి కుమారుడు.. రావుల జయసింహారెడ్డి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు.

SR JEE Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

SR JEE Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

జేఈఈ మెయిన్‌లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ప్రతిభను చాటారు. వి. నాగ సిద్ధార్థ్ 5వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి