Home » Warangal
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి.
IG Chandrasekhar Reddy: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు అక్కడి ఆపరేషన్లో పాల్గొంటున్నాయని తెలిపారు.
Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. అలాగే.. జోన్ పరిధిలో కీలకమైన కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యతను తగ్గకుండా చూడాలని కోరారు.
ఎప్పటిలాగానే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా..
ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త అయిన రావుల ఉమారెడ్డి కుమారుడు.. రావుల జయసింహారెడ్డి సివిల్స్లో 46వ ర్యాంకు సాధించారు.
జేఈఈ మెయిన్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ప్రతిభను చాటారు. వి. నాగ సిద్ధార్థ్ 5వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు
పంట కాలువ జీవనాడి వంటిది. పంటలు పండించి పది మందికీ అన్నం పెడుతుంది. అయితే నిర్వహణ సరిగా లేకపోతే అదే పంటకాలువ ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది.
Harassment On Minors: తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కామాంధులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు.
ప్రస్తుత కాలంలో మార్కుల ప్రాముఖ్యత పెరిగినందున, విద్యార్థుల మనసులో అనేక ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో విద్యార్థి ఇదే అశంపై తీవ్ర మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.