Home » Warangal News
ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీది విడుదల చేసింది స్వేదపత్రం కాదని స్వాహా పత్రమని మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఎధ్దేవా చేసింది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ చెమట చిందించారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.
మీడియా స్వేచ్ఛగా పనిచేయొచ్చని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
నాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న గ్రామీణ, గిరిజన, దళిత ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచి అధికారంలోకి తీసుకువచ్చారని టీపీసీసీ సభ్యుడు,
తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్రావు
తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలయ్యిందిరో.. దొరల పాలయ్యిందిరో అన్నట్టుంది ఇక్కడి ప్రజల పరిస్థితి అని డీసీసీబీ మాజీ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి(Janga Raghava Reddy)
నవంబరులో జరుగబోయేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదని, ఇవి రాష్ట్ర తలరాత మార్చే ఎన్నికలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు