Home » Warangal News
సీఎం కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇళ్లలో వరదే.. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టినా వరదే! కాలనీలు, వీధులు, రోడ్లు అన్నీ చెరువుల్లానే మారాయ్! వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భీతావహ పరిస్థితి నెలకొంది.
వరంగల్: కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Preethi).. సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakara Rao)అన్నారు.
ప్రీతి సైఫ్ వేధించడం నిజమేనని సీపీ రంగనాథ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి చాలా సెన్సిటివ్ అని పేర్కొన్నారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు.