• Home » Vote

Vote

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో కౌంటింగ్‌ ప్రక్రియకు ముందు, కౌంటింగ్(Counting of Votes) జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు.

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్‌కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!

Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!

దేశంలో 7 దశల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరెన్సీ పరుగులు పెట్టింది. ఓటర్లపై నోట్ల వర్షం కురిసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. తాజా ఎన్నికల్లో దాదాపు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయినట్టు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ వెల్లడించింది. దీని ప్రకారం ఒక్కో ఓటుకు రూ.1,400 ఖర్చు చేసినట్టు ఈ సంస్థ

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.

Final Polling : నేటితో తెర

Final Polling : నేటితో తెర

దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి ఇక తెర పడనుంది. ఏడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్‌ శనివారం జరగనుంది. ఈ దశలో

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..

Loksabha election 2024: లోక్‌సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం నేడే లాస్ట్

Loksabha election 2024: లోక్‌సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం నేడే లాస్ట్

సార్వత్రిక ఎన్నికల ప్రకటన మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల (lok sabha election 2024) సందడి ఈరోజు సాయంత్రం అంటే మే 30న సాయంత్రం 5 గంటలకు ఆగిపోనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ(7th phase) ప్రచారానికి తెరపడనుంది. దీనికి సంబంధించి జూన్ 1న ఓటింగ్ జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి