• Home » Vote

Vote

AP Elections: వైసీపీపై ఈసీ చర్యలు తీసుకుంటుందా.. ఏం జరగబోతోంది..!?

AP Elections: వైసీపీపై ఈసీ చర్యలు తీసుకుంటుందా.. ఏం జరగబోతోంది..!?

AP Bogus Voters Issue: ఎన్నికల అధికారులు.. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు.. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి.. ఇవే ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ పదే పదే చెప్పే మాటలు. అయితే.. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు ముందే బోగస్ ఓట్ల విషయంలో దారుణాతి దారుణాలు పాల్పడుతుంటే ఇంతవరకూ చలీచప్పుడు లేదు..

AP Politics: వైఎస్ జగన్ రెడ్డికి ఎందుకింత భయం.. ఏమిటీ ఓట్లు..!?

AP Politics: వైఎస్ జగన్ రెడ్డికి ఎందుకింత భయం.. ఏమిటీ ఓట్లు..!?

AP Election 2024: అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం..

AP News: ఆత్మకూరులో ఓట్లు తొలగించేందుకు యత్నించిన నలుగురిపై కేసు నమోదు

AP News: ఆత్మకూరులో ఓట్లు తొలగించేందుకు యత్నించిన నలుగురిపై కేసు నమోదు

Andhrapradesh: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది.

AP Voters Alert: ఏపీ పౌరులకు బిగ్ అలర్ట్! లాస్ట్ ఛాన్స్ ఇదే

AP Voters Alert: ఏపీ పౌరులకు బిగ్ అలర్ట్! లాస్ట్ ఛాన్స్ ఇదే

ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.

Telangana Elections 2023: మీరు వేసిన ఓటు పడిందో.. లేదో.. ఇలా తెలుసుకోవచ్చు..!

Telangana Elections 2023: మీరు వేసిన ఓటు పడిందో.. లేదో.. ఇలా తెలుసుకోవచ్చు..!

Telangana polls: మరికొద్దిసేపటిలో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. సుమారు 3.26కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

TS Election: మీ ఓటు ఎవరైనా వేసినా ఆందోళన అక్కర్లేదు.. ఇలా చేయండి చాలు..

TS Election: మీ ఓటు ఎవరైనా వేసినా ఆందోళన అక్కర్లేదు.. ఇలా చేయండి చాలు..

మన పేరుతో వేరొకరు ఓటేస్తే ఏం చేయాలన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. అయితే దీనికి ఎన్నికల సంఘం ఒక పరిష్కారం చూపించింది. అదెలాగంటే..

Telangana elections 2023: ఓటరు లిస్టులో మీ పేరు ఉందో.. లేదో.. ఎస్ఎంఎస్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

Telangana elections 2023: ఓటరు లిస్టులో మీ పేరు ఉందో.. లేదో.. ఎస్ఎంఎస్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

Voter List: ఓటు వేసేందుకు తాము అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత EPIC నంబర్.

Supreme Court: ఏపీలో దొంగ ఓట్లపై నేడు సుప్రీంలో విచారణ

Supreme Court: ఏపీలో దొంగ ఓట్లపై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: ఏపీలో దొంగ ఓట్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఏపీలో దొంగ ఓట్ల నమోదు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ' ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

AP Politics: దొంగ ఓట్లపై రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ

AP Politics: దొంగ ఓట్లపై రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ

Andhra Pradesh: ఏపీలోని అధికార వైసీపీ పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Hyderabad: ఓటర్లకు బంపరాఫర్! సిరా మార్క్‌ చూపిస్తే..!

Hyderabad: ఓటర్లకు బంపరాఫర్! సిరా మార్క్‌ చూపిస్తే..!

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్‌ పట్టండి..’ అంటూ

తాజా వార్తలు

మరిన్ని చదవండి