• Home » Vote

Vote

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది.

Delhi: సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు

Delhi: సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు

ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని

WOMEN VOTERS : మహిళలే ఎక్కువ..!

WOMEN VOTERS : మహిళలే ఎక్కువ..!

జిల్లా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన గురువారం విడుదల చేసింది. మార్చి నెలలో విడుదల చేసిన ఓటర్ల సంఖ్య 20,01,200 కాగా.. తాజాగా 19,043 మంది ఓటర్లు పెరిగి.. మొత్తం ఓటర్ల సంఖ్య 20,20,243కు చేరింది. ఇందులో పురుషులు 9,99,835 మంది, మహిళలు 10,20,162 మంది, ఇతరులు 246 మంది ఉన్నారు. తాజా జాబితా...

EC: ఓటేయండి డైమండ్ రింగ్ పట్టేయండి.. ఈసీ నిర్ణయం

EC: ఓటేయండి డైమండ్ రింగ్ పట్టేయండి.. ఈసీ నిర్ణయం

ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయండి.. గిఫ్ట్‌లు పట్టండి అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసిన వారికి లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌తో పాటు ఇతర బహుమతులను ఆఫర్ చేయనున్నారు.

ఎన్నికల్లో ఏఐ హవా!

ఎన్నికల్లో ఏఐ హవా!

ఎండలు మండిపోతున్నాయి..! ప్రచారానికి సమయం లేదు..! ఓటర్లందరినీ కలిసేందు కు సుడిగాలి పర్యటనలకు చాన్సే లేదు..! సోషల్‌ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా.. ఓటర్లు విసిగిపోయారు..! టీవీలు, పత్రికలు, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లలో యాడ్స్‌ ఇచ్చినా..

Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైన వేళ.. ఓటర్లనుద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

 Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 19న ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించి తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుక అయిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓటు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ.

Elections 2024: మొదటి విడత పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంత నమోదైందంటే..

Elections 2024: మొదటి విడత పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంత నమోదైందంటే..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు - 2024 మహాఘట్టం ప్రారంభమైంది. నేడే మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది.

Voter List: ఎల్లుండి నుంచే ఎన్నికలు.. ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేసుకున్నారా?

Voter List: ఎల్లుండి నుంచే ఎన్నికలు.. ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేసుకున్నారా?

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha Elections 2024) హాడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి నుంచే (ఏప్రిల్ 19న) మొదలు కానుంది. ఈ క్రమంలో ఓటరు జాబితా(voter list)లో మీ పేరును ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి