• Home » Volunteers

Volunteers

AP Elections: టీడీపీలో చేరిన వాలంటీర్లు

AP Elections: టీడీపీలో చేరిన వాలంటీర్లు

అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు

ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్లను.. వైసీపీ నాయకులను కలవమని ఎమ్మెల్వో అధికారి చెబుతున్నారు. వలంటీర్‌లందరూ రిజైన్ చేయాలని వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు.

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో..

రాజీనామా చేసిన వలంటీర్లు.. ఏజెంట్లుగా కూర్చోకుండా చూడండి

రాజీనామా చేసిన వలంటీర్లు.. ఏజెంట్లుగా కూర్చోకుండా చూడండి

రాష్ట్రంలో రాజీనామా చేసిన వలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల....

వలంటీర్లంతా బానిసలన్నట్టు..

వలంటీర్లంతా బానిసలన్నట్టు..

మొన్నటి దాకా ‘వలంటీర్లకు వందనం’ అని సన్మానాలు చేశారు. అంతకుముందు నుంచే వారిని ‘కార్యకర్తలు’గా మార్చేసుకున్నారు...

YSRCP: నెల్లూరులో వైసీపీకి షాకిచ్చిన 40 మంది వలంటీర్లు

YSRCP: నెల్లూరులో వైసీపీకి షాకిచ్చిన 40 మంది వలంటీర్లు

నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వలంటీర్లు చేరారు. టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది...

Jawahar reddy: సీఎస్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

Jawahar reddy: సీఎస్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మానవ హక్కుల సంఘానికి వారు విజ్జప్తి చేశారు.

AP Elections: వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్

AP Elections: వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్

09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

AP Politics: వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..

AP Politics: వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..

Andhra Pradesh: వలంటీర్ల వ్యవస్థను వైసీపీ(YCP) తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి(Election Commission) కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికార వైసీపీ నేతల తీరు మారడం లేదు.. వైసీపీ కోసం పని చేస్తున్న వలంటీర్లలోనూ(Volunteers) మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) కుండబద్దలుకొట్టి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి