Home » Vodafone Idea
భారత్లో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా(Vi) వినూత్న రీఛార్జ్ ప్లాన్లతో మార్కెట్ను ఊపేస్తోంది. Viకి చెందిన 22 కోట్ల మంది వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్తో ఐడియా ముందుకొచ్చింది.
ఐడియా(Vi) వినియోగదారులకు ఆ కంపెనీ అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్ విడుదల చేసింది. రూ.169 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్తో ఐడియా ముందుకు వచ్చింది. Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 169తో అనేక ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్లాన్ పొడిగించిన చెల్లుబాటు వ్యవధితో వస్తుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ(NSE) నిఫ్టీ, BSE సెన్సెక్స్ బుధవారం మిడ్ సెషన్ నాటికి సగం శాతం పైగా పడిపోయాయి.
ఇప్పటికే ట్విట్టర్ను కొనుగోలు చేసిన ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మరో సంస్థ వోడాఫోన్( Vodafone Idea)లో వాటాను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ క్రమంలోనే సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
Vodafone-Idea: తీవ్ర నష్టాల్లో ఉన్న వొడాఫోన్-ఐడియా సంస్థను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. వీఐ సంస్థను కొనుగోలు చేసే ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్సభలో ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
సాఫ్ట్వేర్ రంగం తరహాలోనే టెలికం రంగం కూడా ఉద్యోగుల తొలగింపు బాటలో సాగుతోంది. తాజాగా బ్రిటన్ టెలికాం దిగ్గజం వోడాఫోన్(British Telecom Giant Vodafone) భారీ సంఖ్యలో ఉద్యోగులను ..
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 455 రోజుల కాలపరిమితి, రోజుకు 3జీబీ డేటా
ఈ రెండు ప్లాన్లను గతేడాది మేలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్లీ వీటిని పునరుద్ధరించింది. రూ. 195 ప్లాన్లో
టెల్కోలతో శుక్రవారం సమావేశమైన ట్రాయ్ సేవల్లో మెరుగుదల పెంచాల్సిందేనని, అందుకు అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలని