• Home » Vizianagaram

Vizianagaram

Son: అమ్మను బయటికి గెంటేశారు!

Son: అమ్మను బయటికి గెంటేశారు!

! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..

 Financial Fraud: ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ సర్పంచి టోకరా

Financial Fraud: ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ సర్పంచి టోకరా

వైసీపీకి చెందిన సర్పంచి గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ తమ నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు..

Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

విజయనగరం జిల్లా: రాజాం మండలం, బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడంతో ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి.

Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సింగ్

Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సింగ్

Gunman Bag Missing: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్‌ మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ నిమిత్తం సాలూరు వెళ్లిన ఆయన.. బ్యాగ్‌ మిస్ అయినట్లు గుర్తించి వెంటనే విజయనగరం చేరుకుని బ్యాగ్‌ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

వామ్మో ఇది విజయనగరమా.. హిమాలయాలా ..?

వామ్మో ఇది విజయనగరమా.. హిమాలయాలా ..?

హిమాలయాల్లో ఉన్నామా విజయనగరం జిల్లాలో ఉన్నామా అనే సందేహం వస్తోంది అక్కడి దృశ్యాలను చూస్తుంటే. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా దారి తెన్ను తెలియని పరిస్థితి.

Road Accident: వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ

Road Accident: వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ

తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. అలాగే ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ కారు, బైక్‌కు ఢీ కొట్టింది.

Tribal: వారు కొనరు.. వీరు అమ్ముకోనివ్వరు

Tribal: వారు కొనరు.. వీరు అమ్ముకోనివ్వరు

Tribal:సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఆరుగాలం కష్టపడి సేకరించిన గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను జీసీసీ (గిరిజన సహకార సంఘం) కల్పించకపోగా, మరోపక్క ఉన్న అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

the Shambara fair:  శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

the Shambara fair: శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

the Shambara fair:శంబర పోలమాంబ జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

 Lord Venkateswara: వేంకటేశ్వరునికి పూలంగి సేవ

Lord Venkateswara: వేంకటేశ్వరునికి పూలంగి సేవ

Lord Venkateswara: పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు.

Vizinagaram MP: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ

Vizinagaram MP: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్‌పై వెళ్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి