• Home » Vizag News

Vizag News

AP NEWS: విశాఖ నగరంలో దారుణం... యువతిపై గ్యాంగ్ రేప్

AP NEWS: విశాఖ నగరంలో దారుణం... యువతిపై గ్యాంగ్ రేప్

నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై 10 మంది వరకు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో పలు లాడ్జిలల్లో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

Judgement: బాలికను గర్భవతి చేసిన 55 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు

Judgement: బాలికను గర్భవతి చేసిన 55 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు

Judgement: బాలికను గర్భవతి చేసిన నిందితుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2018లో న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుపల్లి దేముడు (55) అనే వ్యక్తి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తాజాగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.

MLC Vamsikrishn: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడనున్నారా..?

MLC Vamsikrishn: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడనున్నారా..?

వైసీపీ (ycp) ఎమ్మెల్సీ వంశీకృష్ణ ( MLC Vamsikrishna ) పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణను బుజ్జగించేందుకు విశాఖపట్నం నగర పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు రంగంలోకి దిగారు.

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు.

Nara Lokesh : యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు

Nara Lokesh : యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు

యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.

Yuvagalam: ముగిసిన యువగళం పాదయాత్ర.. గాజువాక జనసంద్రం

Yuvagalam: ముగిసిన యువగళం పాదయాత్ర.. గాజువాక జనసంద్రం

తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు‌లో విచారణ

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు‌లో విచారణ

అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ( High Court ) లో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి ( Visakhapatnam) రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్‌ ముందుకు పిటిషన్‌ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు

AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు

నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి