Home » Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి చేరుకోనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఎంతమందిని సీబీఐ (CBI) విచారించానా..
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) సీబీఐ (CBI) మరింత దూకుడు పెంచింది...
వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) విచారణ వేగవంతమైన నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై గురువారం సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పలుమార్లు దేశ అత్యున్నత న్యాయస్థానం..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2వ తేదీ వరకూ నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది.
నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయేందుకు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో ట్విస్ట్.. గంటకో మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..